తాడిపత్రిలోని నందలపాడుకు చెందిన పుట్లూరు రంగారెడ్డిగారి మొదటి వర్ధంతి నేడు. ఈ సందర్భంగా వారి మనుమలు ప్రవీణ్ కుమార్ రెడ్డి మరియు శేషశయనా రెడ్డి గార్లు ( డైరెక్టర్, అఫ్లేటస్ గ్లోబల్ స్కూల్, అనంతపురం ) విరాళం అందించారు. రంగారెడ్డి గారికి నివాళులు అర్పిస్తున్నాము. ప్రవీణ్, శేషు గార్లకు ధన్యవాదాలు. 




on
categories: | edit post

0 వ్యాఖ్యలు


Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo