అనంతపురం ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నరసింహ మరియు శ్రీమతి శ్రీలక్ష్మి దంపతులు తమ కుమారుడు హిమవర్ష్ పుట్టినరోజు సందర్భంగా జీవనికి 25,000/- విరాళం అందించారు. వారు ప్రతి సంవత్సరం విరాళం ఇస్తున్నారు. నరసింహ గారి కుటుంబ సభ్యులకు జీవని పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.



on
categories: | edit post

0 వ్యాఖ్యలు


Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo