అనంతపురం జిల్లా బత్తలపల్లిలో రెవిన్యూ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న శ్రీ సంజీవరెడ్డి, శ్రీమతి లావణ్య గార్ల కుమారుడు ఉదయశేఖర రెడ్డి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా పిల్లలకు స్వీట్లు, నూనె, సోపులు తదితర నిత్యావసరాలు విరాళంగా ఇచ్చారు. వారితోపాటు ఆంజనేయ ప్రసాద్ గారు, సిసి టు కళ్యాణదుర్గం డిఎస్పీ, గణేష్ కుమార్, గ్రామ కార్యదర్శి, ఆత్మకూరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరందరికీ ధన్యవదాలు  తెలియజేస్తున్నాము. 






on
categories: | edit post

0 వ్యాఖ్యలు


Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo