జీవనికి ప్రధాన దాతల్లో ఒకరు మరియు జీవని కార్యకలాపాల్లో నిత్యం పాలుపంచుకునే నార్పల సప్తగిరిరెడ్డి గారు (  CEO, సాయి దత్తా మ్యాక్ సొసైటీ) 50 కిలోల ఉప్మారవ్వ 3500/- నగదు విరాళంగా ఇచ్చారు. కొద్దిరోజుల కిందట ఆయన అన్నదాన కార్యక్రమం (బయట) నిర్వహించారు. అందులో కొంత భాగం, డబ్బు మిగలడంతో దాన్ని తిరిగి జీవనికి ఇచ్చారు. శ్రమతో వీటిని మాకు చేర్చిన వారు కనంపల్లి నరేంద్రరెడ్డి గారు ( తులసి మినరల్ వాటర్ యజమాని). వీరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

on
categories: | edit post

2 వ్యాఖ్యలు

  1. Unknown Says:
  2. hrudayapurvaka krutagnatalu to saptagiri reddy gaaru and narendra reddy gaaru.
    http://www.googlefacebook.info/

     
  3. jeevani Says:
  4. Ajay kumar garu thanks for the response

     

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo