పిట్స్ బర్గ్ లో ఉంటున్న శ్రీమతి సరసు గారు బాలికల డార్మిటరీకి 12,000/- విరాళం అందించారు. అట్లూరి భవాని చారిటబుల్ ట్రస్ట్, గుడివాడ వారి ద్వారా ఈ విరాళం అందింది. జీవని తరఫున వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 


డార్మిటరీకి అంచనా వ్యయం తదితర వివరాలు రేపు టపాలో వెల్లడిస్తాము. కొలతలు, నిర్మాణ వ్యయం పక్కాగా లెక్కవేయాలని అనుకున్నాము.  అందువల్ల ఆలస్యం అవుతోంది. 


ధన్యవాదాలు. 




on
categories: | edit post

0 వ్యాఖ్యలు


Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo